News at Godur comming soon



Monday, April 21, 2008

శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మొత్సవాలు






౧౬-౦౪-౨౦౦౮ నుండి ౧౮-౦౪-౨౦౦౮ వరకు గోదూరి లో జరిగినవి
పదహారు నాడు ప్రారంభమైన కార్యక్రమాలు ద్వాదశి నాడు కళ్యాణము
త్రయోదశి నాడు పూర్ణాహుతి, నాగవెల్లి, ఏకాంత సేవతో ముగింపు
జరిగినవి. ఇందులో యజ్ఞచర్యులు మాధవా చారి , రామ మూర్తి, లక్ష్మన
మూర్తి, శ్రీనివాస మూర్తి, లక్ష్మినారాయనా చర్యులు కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ చంద్రయ్య, గ్రామ పెద్దలు జగన్ రావు , వెంకట స్వామి మొదలగువారు
పాల్గొన్నారు.

No comments: